Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుంది : స్వరూపానందేంద్ర

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భారతదేశ వ

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (09:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భారతదేశ వెలుగు కిరణం ప్రధాని మోడీ అన్నారు. 
 
దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ఒక పీఠాధిపతిని ముఖ్యమంత్రిని చేయడం అభినందనీయమన్నారు. అదేసమయంలో అయోధ్యలో రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని తెలిపారు. 
 
ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు ఇరు వర్గాలు కూర్చొని చర్చించి ఓ మంచి నిర్ణయానికి రావాలని ఆయన కోరారు. కాగా, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments