Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు : పరిపూర్ణానంద

వీటిపై శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్పందించారు. తల్లిదండ్రులైన దేవాలయం, విద్యాలయాలను విడదీశారనీ, అందువల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు.

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (14:31 IST)
ఇటీవలికాలంలో ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒత్తిడిని తట్టుకోలేకనో... ఉపాధ్యాయుల వేధింపులు భరించలేకనో.. ప్రేమ విఫలమయ్యో ఇలా ఏదో ఒకవిధంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
 
వీటిపై శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్పందించారు. తల్లిదండ్రులైన దేవాలయం, విద్యాలయాలను విడదీశారనీ, అందువల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. 
 
దేవాలయం కేంద్రంగా విద్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వామి సేవలో అర్చకులు అతీతులు కారని... అపచారాలు చేస్తే స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని పరిపూర్ణానంద హెచ్చరించారు. 
 
ఇకపోతే, రాజకీయాల్లోకి తాను ప్రవేశించడం కాదు.. తనలో, తన చుట్టుపక్కల రాజకీయం ప్రవేశించిందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. కాగా, కత్తి మహేష్ ఎపిసోడ్‌లో చిక్కుకున్న స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగర పోలీసులు ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments