Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్ కార్డులు ఇవ్వాలి : పరిపూర్ణానంద స్వామి

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (10:32 IST)
దేశంలోని పౌరులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆధార్ కార్డులపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం హిందువులు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆయన సూచించారు. అదేసమయంలో దేశంలో హిందూ పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఈ వ్యాఖ్యలను జగిత్యాలలో చెబుతున్నానని అంటే జగమంతా చెప్పినట్టేనని తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో సోమవారం జరిగిన వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో హిందూ పరిరక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందువులుగా జీవించేవారికి, హిందువులు కాకపోయినప్పటికీ హిందువులను, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులను ఇవ్వాలని కోరారు. 
 
జగిత్యాలలో చెబితే జగమంతా చెప్పినట్టేనని అందుకనే ఇక్కడే చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ అంశం దేశ వ్యాప్తంగా కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క దానికి ఆధారమైన ఆధార్ కార్డులను ఎవరికిపడితే వారికి ఇవ్వరాదని ఆయన కేంద్రాన్ని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments