Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ ముస్లింను, ఓ ఫకీరును పూజించే దుస్థితికి ఎందుకు : గోవిందానంద సరస్వతి

పవిత్రమైన, ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన హిందూ ధర్మాన్ని వదులుకుని ఓ ముస్లింను, ఓ ఫకీరును పూజించే దుస్థితికి ఎందుకు దిగజారుతున్నారు? అంటూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోవిందానంద సరస్వతి ప్రశ్నించారు.

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (12:25 IST)
పవిత్రమైన, ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన హిందూ ధర్మాన్ని వదులుకుని ఓ ముస్లింను, ఓ ఫకీరును పూజించే దుస్థితికి ఎందుకు దిగజారుతున్నారు? అంటూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోవిందానంద సరస్వతి ప్రశ్నించారు. 
 
హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఇష్టం వచ్చిన పూజలు, పునస్కారాలు నిర్వహిస్తూ, దానికి దైవత్వం ఆపాదిస్తున్నారని విమర్శించారు. ఏ ఆధారాలతో సాయిబాబాకు దైవత్వం ఆపాదిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
 
ధర్మానికి అపచారం జరిగితే తాము ఖచ్చితంగా రంగ ప్రవేశం చేస్తామన్నారు. ధర్మాన్ని ఆచరించమని తాము చెబుతున్నామని, వేదాన్ని భ్రష్టుపట్టిస్తామని అంటే తాము ఊరుకోమన్నారు. గాయత్రీ మంత్రాన్ని సాయి భక్తులు కలుషితం చేస్తున్నారని గోవిందానంద సరస్వతి మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments