Webdunia - Bharat's app for daily news and videos

Install App

బట్టలు దొంగతనం చేసిన ఏఎస్ఐ మృతి... ఎలా?

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:44 IST)
ఇటీవల జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో ఓ వస్త్ర దుకారణంలో బట్టలు దొంగతనం చేసి అరెస్టు అయిన ఏఎస్ఐ మృతి చెందారు. జైల్లో ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. 
 
ఈ నెల 4న రోడ్ సైడ్ బట్టల దుకాణంలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా మరో కానిస్టేబుల్‌తో పాటు ఏఎస్ఐ మహమ్మద్ పట్టుబడ్డారు. వీరిద్దరూ ప్రస్తుతం చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. 
 
అయితే, బుధవారం జైలులో మహమ్మద్‌కు గుండెపోటు రావడంతో జైలు అధికారులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మహమ్మద్ మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments