Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోంమంత్రిత్వ శాఖ చెబితే చేయాలి.... కానీ ఏపీ కోసం నేనే మాట్లాడి చేయిస్తా... సురేష్ ప్రభు(వీడియో)

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (22:44 IST)
తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి నెలరోజుల్లో శంకుస్థాపనలు చేస్తామని కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ వద్ద తిరుచానూరు క్రాసింగ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఆయన శనివారం శంఖుస్థాపన చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి రైల్వేస్టేషన్‌లో కావాల్సిన సౌకర్యాలపై ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక వస్తే వెంటనే ప్రధాని దృష్టికి తీసుకెళ్ళి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
 
వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే రైళ్ళు ఆలస్యమవుతుండటంతో ప్రత్యేకంగా క్రాసింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను గతంలో కేంద్రమంత్రికి పంపారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ఇపుడు క్రాసింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments