Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుండూరు కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే!

Webdunia
బుధవారం, 30 జులై 2014 (12:15 IST)
గుంటూరు జిల్లా చుండూరు కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. చుండూరు దళితుల ఊచకోత కేసును న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బిలోకూర్, జస్టిస్ సి.నాగప్పన్‌తో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా చుండూరు కేసులో హైకోర్టులో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్‌పై స్టే ఇస్తూ సుప్రీం తీర్పును వెలువడించింది. 
 
ఈ కేసులో హైకోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చిన 52 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు తదుపరి విచారణపై సుప్రీం కోర్టు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. చుండూరు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చుండూరు బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments