ఫణి పెనుతుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకొచ్చి....

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (09:42 IST)
వేసవిలో వచ్చే తుఫానులు అల్లకల్లోలం సృష్టిస్తుంటాయి. ఈసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఫణి సోమవారంనాటికి మచిలీపట్నానికి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. ఈ తుఫాను మే 1 సాయంత్రం వరకు ఈశాన్య దిశగా పయనించి ఉత్తరాంధ్ర వైపుకి అతి సమీపంలోకి దూసుకు వస్తుంది.
 
ఈ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల్లో మే 3న భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అంతేకాదు ఒకటిరెండు చోట్ల మే 4న అతి భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు.
 
కాగా ఫణి పెనుతుఫాన్ ఉత్తరాంధ్రకు సమీపంలోకి వచ్చి ఆ తర్వాత తన దిశ మార్చుకుని ఒడిషా వైపుకి పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తమ్మీద ఫణి తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేనట్టే. ఐతే సముద్రం అల్లకల్లోలంగా వుంటుంది కనుక చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments