Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫణి పెనుతుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకొచ్చి....

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (09:42 IST)
వేసవిలో వచ్చే తుఫానులు అల్లకల్లోలం సృష్టిస్తుంటాయి. ఈసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఫణి సోమవారంనాటికి మచిలీపట్నానికి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. ఈ తుఫాను మే 1 సాయంత్రం వరకు ఈశాన్య దిశగా పయనించి ఉత్తరాంధ్ర వైపుకి అతి సమీపంలోకి దూసుకు వస్తుంది.
 
ఈ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల్లో మే 3న భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అంతేకాదు ఒకటిరెండు చోట్ల మే 4న అతి భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు.
 
కాగా ఫణి పెనుతుఫాన్ ఉత్తరాంధ్రకు సమీపంలోకి వచ్చి ఆ తర్వాత తన దిశ మార్చుకుని ఒడిషా వైపుకి పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తమ్మీద ఫణి తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేనట్టే. ఐతే సముద్రం అల్లకల్లోలంగా వుంటుంది కనుక చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments