పదండయ్యా... ఎప్పుడు చూసినా ప్రత్యేక హోదానేనా... చౌదరి చిందులు

తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేక హోదా అన్న పదం వినిపిస్తే చాలు... అంతెత్తున లేచిపడుతున్నారు. ఇప్పటికే కేంద్రంతో పోరాటం చేసి... చేసి.. విసిగిపోయిన టిడిపి నేతలు ప్రత్యేక హోదా అంటేనే ఆమడదూరం పరుగెత్తు

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (13:15 IST)
తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేక హోదా అన్న పదం వినిపిస్తే చాలు... అంతెత్తున లేచిపడుతున్నారు. ఇప్పటికే కేంద్రంతో పోరాటం చేసి... చేసి.. విసిగిపోయిన టిడిపి నేతలు ప్రత్యేక హోదా అంటేనే ఆమడదూరం పరుగెత్తుతున్నారు. ఇక పర్యటనల్లో టిడిపి మంత్రులు వెళ్ళే సమయంలో మీడియా ప్రశ్నిస్తే అస్సలు ఊరుకోవడం లేదు. మీడియాపై చిందులు తొక్కేస్తున్నారు. అలాంటి పనే కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా చేశారు.
 
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా సుజనాచౌదరి దర్శించుకున్నారు. తన కుమార్తె వివాహం తర్వాత మొదటిసారి ఆయన స్వామిసేవలో పాల్గొన్నారు. ఆలయంలో టిటిడి అధికారులు సుజనాచౌదరికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 
 
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం మీ నేతృత్యంలో కేంద్రంపై పోరాటం జరుగుతోందట అనగానే చౌదరిగారికి చిర్రెత్తుకొచ్చింది. పదండయ్యా.. ఎప్పుడు చూసినా ప్రత్యేక హోదానేనా.. దేవుడు దగ్గర అదంతా వద్దు.. జరగండి.. జర అంటూ బిరబిరా వెళ్లిపోయారు కేంద్ర మంత్రి చౌదరిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments