Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జిలో ఉరివేసుకున్న నిట్ విద్యార్థి.. ఎందుకంటే...

ఎన్.ఐ.టిలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ సెలక్షన్‌లో తన కంటే తక్కువ ర్యాంకు వచ్చిన వారికి మంచి వేతన ప్యాకేజీ లభించిందనీ, తనకు తక్కువ వేతన ప్యాకేజీ దొరికింద

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (08:49 IST)
ఎన్.ఐ.టిలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ సెలక్షన్‌లో తన కంటే తక్కువ ర్యాంకు వచ్చిన వారికి మంచి వేతన ప్యాకేజీ లభించిందనీ, తనకు తక్కువ వేతన ప్యాకేజీ దొరికిందనే ఆవేదనతో జగిత్యాల జిల్లా వాసి పెంటపర్తి సురేందర్‌ బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగింది. 
 
జిల్లాలోని మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన సురేందర్‌ పాట్నాలోని ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. బుధవారం గోలక్‌పూర్‌లోని ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్ సెలక్షన్ విషయంలో సురేందర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని అతని స్నేహితులు తెలిపారని తీర్భవార్‌ ఇన్‌స్పెక్టర్‌ గులాం సర్వర్‌ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments