Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా కోసం కర్నూలులో మరో బలిదానం.. నిన్న ధర్నా... నేడు మృతి

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2015 (12:06 IST)
ప్రత్యేక హోదా కోసం మరొకరు బలిదానం చేశారు. కర్నూలుకు చెందిన లోకేష్ అనే వ్యక్తి గురువారం జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్థానిక బీజేపీ నేతలతో మాట్లాడారు. వారి మాటల్లో ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తేలడంతో లోకేష్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం లోకేష్‌కు గుండెపోటు వచ్చి కన్నుమూశాడు. 
 
లోకేష్ మృతితోనైనా రాజకీయ పక్షాలు కన్ను తెరచి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని ప్రత్యక హోదా సాధన సమాఖ్య విజ్ఞప్తి చేసింది. లోకేష్ మృతికి పలువురు సంతాపం తెలిపారు. మరోవైపు కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ మహిళా నేత కుమారుడు ఉదయభాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఉరివేసుకున్నాడు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments