ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మోహిత్ రెడ్డి

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (06:31 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే చెవిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మోహిత్ రెడ్డి పేర్కొన్నారు.

తిరుపతి రూరల్ మండలం ఏ.వి.పురం లో ఎంపీపీ పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతి గది నిర్మాణానికి రూ.11 లక్షలు వెచ్చించినట్లు వివరించారు.

ఇందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవ తీసుకున్నారని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమా మహేశ్వరి, కార్యదర్శి మాధవి వేదంతపురం సర్పంచ్ అభ్యర్థి తోట చిరంజీవి రెడ్డి, నాయకులు చంద్ర ముదిరాజ్, రవి రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నాగరాజు రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గంగిరెడ్డి, మురళి,పార్థ సారధి,నాగభూషణం, మధు, ప్రేమ్, గాంధీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments