Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు, ఉలిక్కిపడి లేచి పరుగులు తీస్తున్న ప్రజలు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (20:53 IST)
మనం పడుకున్నప్పుడు భూమి నుంచి ఒక్కసారిగా వింతైన శబ్దం వస్తే ఏమవుతుంది. ఒక్కసారి భయంతో లేచి పరుగులు తీస్తాం. ఇప్పుడు ఇలాంటి ఘటనలు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలోని అబ్బగుండు గ్రామంలో చోటుచేసుకుంది. గత 10 రోజులుగా భూమి లోపల నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో తాము భయాందోళనకు గురవుతున్నట్లు స్థానిక ప్రజలు చెపుతున్నారు. 

 
ఆ వింత శబ్దాలు ప్రస్తుతం రాత్రి మాత్రమే కాకుండా పగలు కూడా భయపెడుతున్నాయి. దీనితో అధికారులకు సమాచారం అందించారు. పరిశీలించేందుకు వచ్చిన అధికారులకు కూడా ఆ శబ్దాలు రావడం విని షాక్ తిన్నారు. మైనింగ్ వల్లనే ఇలాంటి శబ్దాలు వస్తున్నట్లు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనితో అసలు సమస్య ఏమిటో నిర్థారిస్తామని అధికారులు చెప్పి వెళ్లారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments