Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గీత దాటితే.. భారీ వాత'.. సెప్టెంబరు 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (15:05 IST)
ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు ఇక కష్టకాలమే. సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై భారీగా అపరాధ రుసుము విధించే నిబంధనలను అమలులోకి తీసుకువస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
ఈ నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్రం ఉత్తర్వులను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేయాల్సి ఉంది. ఆ మేరకు రవాణా శాఖ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపింది.
 
మరోవైపు, ఈ కొత్త నిబంధనలను అమలు చేయడం లేదని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొత్త మోటారు వాహన చట్టం 2019 వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయరు. ఇక్కడ మాత్రం పాత మోటారు వాహన చట్టం మేరకే ట్రాఫిక్స్ రూల్స్ పాటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments