Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (13:12 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న(ఆదివారం) శ్రీనివాసున్ని 22,832 మంది భక్తులు దర్శించుకున్నారు.

అలాగే  10,889 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి  హుండీ ద్వారా రూ.2.33 కోట్ల ఆదాయం వచ్చింది. 
 
గోవిందరాజస్వామి ఆలయంలో ఐనా మహల్‌
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో రూ.66 లక్షలతో ఆధునికీకరించిన ఐనా (అద్దాల) మహల్‌ను ఆదివారం రాత్రి టీటీడీ ఈవో  జవహర్‌రెడ్డి ప్రారంభించారు. 

శాస్ర్తోక్త పూజలయ్యాక,  ఐనా మహల్‌లో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు, పుండరీక వళ్లి అమ్మవార్ల ఉత్సవర్లకు ఊంజల్‌ సేవ నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments