Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (13:12 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న(ఆదివారం) శ్రీనివాసున్ని 22,832 మంది భక్తులు దర్శించుకున్నారు.

అలాగే  10,889 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి  హుండీ ద్వారా రూ.2.33 కోట్ల ఆదాయం వచ్చింది. 
 
గోవిందరాజస్వామి ఆలయంలో ఐనా మహల్‌
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో రూ.66 లక్షలతో ఆధునికీకరించిన ఐనా (అద్దాల) మహల్‌ను ఆదివారం రాత్రి టీటీడీ ఈవో  జవహర్‌రెడ్డి ప్రారంభించారు. 

శాస్ర్తోక్త పూజలయ్యాక,  ఐనా మహల్‌లో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు, పుండరీక వళ్లి అమ్మవార్ల ఉత్సవర్లకు ఊంజల్‌ సేవ నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments