Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (13:12 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న(ఆదివారం) శ్రీనివాసున్ని 22,832 మంది భక్తులు దర్శించుకున్నారు.

అలాగే  10,889 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి  హుండీ ద్వారా రూ.2.33 కోట్ల ఆదాయం వచ్చింది. 
 
గోవిందరాజస్వామి ఆలయంలో ఐనా మహల్‌
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో రూ.66 లక్షలతో ఆధునికీకరించిన ఐనా (అద్దాల) మహల్‌ను ఆదివారం రాత్రి టీటీడీ ఈవో  జవహర్‌రెడ్డి ప్రారంభించారు. 

శాస్ర్తోక్త పూజలయ్యాక,  ఐనా మహల్‌లో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు, పుండరీక వళ్లి అమ్మవార్ల ఉత్సవర్లకు ఊంజల్‌ సేవ నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments