Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ సంఘాలపై శ్రీరెడ్డి బూతుపురాణం

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (21:43 IST)
శ్రీరెడ్డి మరోసారి విజృంభించింది. ఫేస్ బుక్ లైవ్ వేదికగా హిందూ సంఘాలపై తన ఆగ్రహాన్ని వెల్లగక్కింది. ఎపిలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఇది మానండి అంటూ చెప్పుకొచ్చింది.
 
ఉన్నట్లుండి శ్రీరెడ్డి హిందూ సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం రామతీర్థం. ఎపిలోను, తెలంగాణా రాష్ట్రంలోను రామతీర్థం ఘటన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రామతీర్థం ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
 
చేతకాని ప్రభుత్వమంటూ జగన్ పైన మండిపడుతున్నాయి. అంతటితో ఆగడం లేదు హిందూ సంఘాలు. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఫేస్ బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసింది. జగన్ క్రిస్టియన్ మతాన్ని నమ్ముతారు కాబట్టి ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.
 
మీరు అసలు ఒక... అంటూ దారుణమైన పదజాలాన్ని వాడుతూ విమర్సించింది. కడుపుకు అన్నం తినేవారు ఎవరూ ఇలా మాట్లాడరు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో హిందూ సంఘాలు కూడా అదే స్థాయిలో ఆమెకు సమాధానం ఇచ్చాయి. వైసిపి నాయకులకు లేని అభ్యంతరం నీకెందుకమ్మా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments