Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో కఠోర భూతపస్సు చేస్తున్న బాబా... గుడి బాగు కోసమట...

రంగారెడ్డి జిల్లా రావిర్యాల‌లో ''శ్రీ స‌త్యం శివం సుంద‌రం దాస్ మ‌హాత్యాగి'' అనే బాబా ఐదురోజులుగా భూత‌పస్సు చేస్తున్నారు. త‌ల మాత్ర‌మే భూమిపైకి క‌న‌ప‌డుతోంది. ఈ మహాకార్యానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (15:16 IST)
రంగారెడ్డి జిల్లా రావిర్యాల‌లో ''శ్రీ స‌త్యం శివం సుంద‌రం దాస్ మ‌హాత్యాగి'' అనే బాబా ఐదురోజులుగా భూత‌పస్సు చేస్తున్నారు. త‌ల మాత్ర‌మే భూమిపైకి క‌న‌ప‌డుతోంది. ఈ మహాకార్యానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల పరిధిలోని జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేదికైంది. బాబా చేసే ఈ త‌ప‌స్సును ''ద‌స‌రా న‌వ‌రాత్రి భూత‌ప‌స్సు'' అని ఆయ‌న అనుచ‌రులు పేర్కొంటున్నారు. 
 
మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాత్యాగి భూతపస్సును తిలకిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు కఠోర తపస్సు చేసిన త‌ర్వాత పూజ‌లు ఉంటాయ‌ని అంటున్నారు. బాబా ఆ ఊళ్లోని గుడి బాగు కోసమే ఈ దీక్ష చేప‌ట్టిన‌ట్లు స్థానికులు అంటున్నారు. 
 
ఇన్నాళ్లూ బాబా వ‌ద్ద స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవ‌డానికి వ‌చ్చిన భ‌క్తులు ఇప్పుడు ఆయ‌న చేస్తోన్న త‌ప‌స్సును వీక్షించేందుకు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ యజ్ఞం ఫలితంగా దేశంలోని ప్రజలు ప్రకృతి వైపరిత్యాలకు గురికాకుండా ఉంటారని భూతపస్సు నిర్వహిస్తున్న మహాత్యాగి అనుచరులు వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments