తిరుపతి నుంచి ఏసీ లేకుండానే ఎగిరిన విమానం... ఓరినాయనో...

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:18 IST)
తిరుపతి నుండి హైదరాబాదు వెళ్ళావలసి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానంలో  ఎసి పనిచేయకపోవడంతో స్పైస్ జెట్ విమానాన్ని 3 గంటల పాటు నిలిపివేశారు. అంతసేపూ ఎయిర్‌పోర్టు లోనే ప్రయాణీకులు వేచియున్నారు.
 
తీరా ఎసి పని చేస్తుందని బయలుదేరిన సమయంలో మళ్లీ ఏసీ పనిచేయలేదు. ఎసి లేకుండానే హైదరాబాదుకు టేక్ ఆఫ్ అయింది స్పైస్ జెట్ విమానం. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ప్రయాణీకులు. 
 
ఏసీ లేకుండా విమానంలో ప్రయాణం చేయడ చాలా ఇబ్బందికరమని వాపోయారు. జరిగిన పొరబాటుపై తమ విచారాన్ని వ్యక్తం చేసింది స్పైస్ జెట్. ఈ ఘటనపై దర్యాపుకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments