Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి నుంచి ఏసీ లేకుండానే ఎగిరిన విమానం... ఓరినాయనో...

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:18 IST)
తిరుపతి నుండి హైదరాబాదు వెళ్ళావలసి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానంలో  ఎసి పనిచేయకపోవడంతో స్పైస్ జెట్ విమానాన్ని 3 గంటల పాటు నిలిపివేశారు. అంతసేపూ ఎయిర్‌పోర్టు లోనే ప్రయాణీకులు వేచియున్నారు.
 
తీరా ఎసి పని చేస్తుందని బయలుదేరిన సమయంలో మళ్లీ ఏసీ పనిచేయలేదు. ఎసి లేకుండానే హైదరాబాదుకు టేక్ ఆఫ్ అయింది స్పైస్ జెట్ విమానం. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ప్రయాణీకులు. 
 
ఏసీ లేకుండా విమానంలో ప్రయాణం చేయడ చాలా ఇబ్బందికరమని వాపోయారు. జరిగిన పొరబాటుపై తమ విచారాన్ని వ్యక్తం చేసింది స్పైస్ జెట్. ఈ ఘటనపై దర్యాపుకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments