Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం ఫోటోలు కమిటీ హాల్‌లో మాత్రమే ఉంటాయ్: స్పీకర్ కోడెల

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (13:59 IST)
మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కమిటీ హాల్‌లో మాత్రమే ఉంటాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. కానీ అసెంబ్లీ లాంజ్‌లో కేవలం సభాపతులు ఫోటోలు మాత్రమే ఉంటాయని కోడెల తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు శాసనసభను కించపరిచేలా తనకు లేఖ రాశారని కోడెల అన్నారు. 
 
రాష్ట్ర విభజనలో భాగంగా కమిటీ హాలు తెలంగాణకు వెళ్లిందని చెప్పారు. అసెంబ్లీ, జనరల్ పర్పస్ కమిటీ అనుమతులు లేకుండా ఎవరి ఫొటోను పెట్టలేమని అన్నారు. గతంలో వైయస్ ఫొటో పెట్టినప్పుడు ఆ నిబంధనను పాటించలేదని చెప్పారు.
 
ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా కేవీపీ తనకు లేఖ రాసి, సభను కించపరిచారని కోడెల వ్యాఖ్యానించారు. కేవీపీ రాసిన లేఖను మీరు సమర్థిస్తారా? అంటూ వైకాపా సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు. వైఎస్సార్ ఫోటో పడిపోయేలా ఉంటే దాన్ని తీసి భద్రపరచమని నేనే చెప్పానని కోడెల అన్నారు. కమిటీ హాలులోనే సీఎం ఫోటోలు పెట్టాలని.. అలా పెట్టాల్సి వస్తే సంవత్సరాల వారీగా అప్పటి సీఎం ఫోటోలు పెట్టాలన్నారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments