Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళికి ద.మ. రైల్వే రెండు ప్రత్యేక రైళ్లు విడుదల

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (09:32 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ పెరగడంతో తిరుపతి, కాకినాడల నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. వీటిలో ఒకటి బుధవారం రాత్రి 10 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి గురువారం ఉదయం 10.50 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ఇదే రైలు తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి తిరుగు పయనం అయ్యి 24వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది.
 
అదేవిధంగా కాకినాడ నుంచి సికింద్రాబాద్కు జనసాధారణ్ సూపర్ఫాస్ట్ ప్రత్యేక రైలు ఒకదాన్ని దక్షిణమధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు 26వ తేదీ ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి, సోమవారం వేకువజామున 3.50 గంటలకు కాకినాడ చేరుకుంటుందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments