Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి కోడికూర వండిపెట్టమంటే.. కుమారుడు ఏం చేశాడో తెలుసా?

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (11:10 IST)
కోడికూర ఓ ప్రాణాలను బలిగొంది. తెలంగాణలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోడికూర కోసం తండ్రీకొడుకులు గొడవకు దిగారు. ఈ వివాదం ఒకరి ప్రాణాన్ని తీసింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన సయ్యద్ మదార్ బండరాయి కొడుతూ బతుకు బండి నడుపుతున్నాడు.  ఆ పనిమీదే శంకరపట్నం మండల కొత్తగట్టులో నివాసం ఏర్పరుచుకున్నాడు. రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటూ బండరాయి కొడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం మద్యం సేవించి ఇంటికొచ్చిన మదార్ కుమారుడితో కోడికూర వండిపెట్టాలన్నాడు. కానీ తండ్రి పెడుతున్న వేధింపులను తాళలేక అతనిని హతమార్చేందుకు ప్లాన్ చేశాడు కుమారుడు. అనుకున్నట్లే నిద్రపోతున్న తండ్రి తలపై బండరాయితో మోది హతమార్చాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు ఖాసీంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments