Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి కోడికూర వండిపెట్టమంటే.. కుమారుడు ఏం చేశాడో తెలుసా?

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (11:10 IST)
కోడికూర ఓ ప్రాణాలను బలిగొంది. తెలంగాణలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోడికూర కోసం తండ్రీకొడుకులు గొడవకు దిగారు. ఈ వివాదం ఒకరి ప్రాణాన్ని తీసింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన సయ్యద్ మదార్ బండరాయి కొడుతూ బతుకు బండి నడుపుతున్నాడు.  ఆ పనిమీదే శంకరపట్నం మండల కొత్తగట్టులో నివాసం ఏర్పరుచుకున్నాడు. రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటూ బండరాయి కొడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం మద్యం సేవించి ఇంటికొచ్చిన మదార్ కుమారుడితో కోడికూర వండిపెట్టాలన్నాడు. కానీ తండ్రి పెడుతున్న వేధింపులను తాళలేక అతనిని హతమార్చేందుకు ప్లాన్ చేశాడు కుమారుడు. అనుకున్నట్లే నిద్రపోతున్న తండ్రి తలపై బండరాయితో మోది హతమార్చాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు ఖాసీంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments