Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం : శుభాకాంక్షలు తెలిపి సోము వీర్రాజు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (14:57 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో యేటలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆవిర్భవించి, రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన పార్టీ జనసేన అని ఆయన గుర్తుచేశారు. బీజేపీ మిత్రపక్షమైన జనసేన ఆవిర్భావ దినోత్సవం వైభవోపేతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. 
 
కాగా, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇప్పంట గ్రామంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభమ్యయాయి. ఈ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దీంతో అమరావతి ప్రాంతమంతా జనసైనికులతో నిండిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments