Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం : శుభాకాంక్షలు తెలిపి సోము వీర్రాజు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (14:57 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో యేటలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆవిర్భవించి, రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన పార్టీ జనసేన అని ఆయన గుర్తుచేశారు. బీజేపీ మిత్రపక్షమైన జనసేన ఆవిర్భావ దినోత్సవం వైభవోపేతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. 
 
కాగా, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇప్పంట గ్రామంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభమ్యయాయి. ఈ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దీంతో అమరావతి ప్రాంతమంతా జనసైనికులతో నిండిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments