Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలా?

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (15:00 IST)
ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలు ప్రసారమవుతున్నాయనే వివాదంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు. ఛానల్‌ నిర్వహణ బాధ్య‌త‌లు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండ‌డం ఎందుకు అని ఆయ‌న నిల‌దీశారు.  
 
ధర్మ ప్రచారానికి టీటీడీ బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తున్నారో చెప్పాల‌ని, ధర్మ ప్రచార కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయని సోము వీర్రాజు అన్నారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత బోర్డ్‌ది మాత్ర‌మే కాదని, ఆ బాధ్య‌త‌ ప్రభుత్వానికి కూడా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  
 
తిరుమ‌ల‌లో భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత టీటీడీదేన‌ని, భక్తులు ఇటీవలి కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ వేదపాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments