Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలా?

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (15:00 IST)
ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలు ప్రసారమవుతున్నాయనే వివాదంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు. ఛానల్‌ నిర్వహణ బాధ్య‌త‌లు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండ‌డం ఎందుకు అని ఆయ‌న నిల‌దీశారు.  
 
ధర్మ ప్రచారానికి టీటీడీ బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తున్నారో చెప్పాల‌ని, ధర్మ ప్రచార కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయని సోము వీర్రాజు అన్నారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత బోర్డ్‌ది మాత్ర‌మే కాదని, ఆ బాధ్య‌త‌ ప్రభుత్వానికి కూడా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  
 
తిరుమ‌ల‌లో భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత టీటీడీదేన‌ని, భక్తులు ఇటీవలి కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ వేదపాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments