Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ బడ్జెట్‌పై సోము వీర్రాజు స్పందన..

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:13 IST)
ఏపీ బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ బడ్జెట్ చూస్తుంటే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. 
 
అప్పులు చేసి పథకాలకు పంచేసిందని ఆరోపించారు. పొంతనలేని బడ్జెట్ రూపొందించి ప్రజలను అంకెల గారడీలో మభ్య పెడుతున్నారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ప్రాంతాల అభివృద్ధి గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు.
 
అప్పులపై కాగ్ వివరాలు అడిగితే ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి సమాధానం లేదని సోము వీర్రాజు అన్నారు. అప్పుల వివరాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ప్రాంతానికి కేటాయింపులు చేశారో చెప్పాలన్నారు. రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు.
 
గ్రామీణ ఉపాధి హామీ నిధులు 12 వేలు కోట్లు రూపాయలను ఏపీ అడిగిందని, పోలవరం ప్రాజెక్టుతో సమానంగా గ్రామీణ ఉపాధి హామీ నిధులు ఇస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments