Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి నిలయంలో పాములు బాబోయ్..!. పాములు...!! 11 పాములను పట్టిన సిబ్బంది.

Webdunia
శనివారం, 4 జులై 2015 (06:19 IST)
దక్షిణాది రాష్ట్రాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతికి పాముల బెడద ఎక్కువైంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పాముల సంచారం పెరిగింది. దీనిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే జూపార్కు సిబ్బంది సమాచారం అందించారు. 
 
వెంటనే అక్కడకు చేరుకున్న జూపార్కు సిబ్బంది పాములు పట్టుకుని జూపార్కుకు తరలించారు. మొత్తం 11 పాములను పట్టుకుని జూపార్కు తరలించారు. వీటిలో రెండు తాచుపాములు, ఒక కోబ్రా ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. 
 
కాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పర్యటన ఈ నెల 5వ తేదీన గంటసేపు కొనసాగనుంది. రాష్ట్రపతి భద్రతా రీత్యా శనివారం రాత్రికే యాదగిరికొండను రాష్ట్రపతి భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకోనున్నారు. దీంతో శనివారం రాత్రి 9గంటల నుంచే కొండపైకి భక్తులను అనుమతించరు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments