Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబీఆర్ పార్క్ సమీపంలో భూమి పొరల నుంచి పొగలు... (Video)

ఠాగూర్
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (10:34 IST)
హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. భూమి పొరల నుంచి పొగలు వస్తున్నాయి. భూమి పొరల్లో నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ పొగ దృశ్యాలు హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద గురువారం కనిపించాయి. ఈ పొగలను చూసిన జనం ఆశ్చర్యపోయారు. తొలుత తక్కువగా వచ్చిన పొగలు.. ఆ తర్వాత క్రమంగా పెరిగినట్టు సమాచారం. కాగా, ఇటీవల అదే ప్రాంతానికి చెందిన విద్యుత్ శాఖ సిబ్బంది భూగర్భంలో 11 కేవీ కేబుళ్లను వేశారు. ఇవి దగ్ధం కావడం వల్లే దట్టమైన పొగలు వచ్చినట్టుగా భావిస్తున్నారు. అయితే, పొగలు రావడానికి గల కారణాలను మాత్రం విద్యుత్ అధికారులు భావిస్తున్నారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments