Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై - ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు.. కావలి ఆగిన రైలు...

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (11:19 IST)
చెన్నై సెంట్రల్ - న్యూఢిల్లీ ప్రాంతాల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలులోని ఏసీ బీ బోగీల్లో బి-5 బోగీ వద్ద పొగలు రావడంతో నెల్లూరు జిల్లా కావలి వద్ద సుమారు 20 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు. ఈ బోగీ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు.. ఆందోళనకు గురై చైను లాగడంతో రైలు ఆగిపోయింది. 
 
ఆ తర్వాత రైలు సిబ్బంది వచ్చి చూడగా, బ్రేక్ ఫెయిల్‌ కావడంతోనే పొగలు వచ్చినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని కావలి రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ శ్రీహరి రావు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. రైల్వే సిబ్బంది మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అక్కడి నుంచి బయల్దేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments