Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరడుగుల ఆజానుబాహుడు అచ్చెన్న, కన్పించకపోవడం ఏంటి? సీఎం జగన్ సెటైర్లు

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (15:13 IST)
రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ అసెంబ్లీ బీఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెదేపా నాయకుడు అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
 
అచ్చెన్నాయుడు బీఏసి సమావేశం ఆలస్యంపై ప్రశ్నించగా... గౌరవ అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నందుకే ఆలస్యంగా ప్రారంభించామన్నారు. అంతేకాదు... అచ్చెన్నాయుడు ది గ్రేట్ అంటూ చెప్పారు.
 
ఆ తర్వాత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... తమను టీవీల్లో చూపించడం లేదని చెప్పగా, ఆరడుగుల ఆజానాబాహుడు కనిపించకపోవడం ఏంటని సెటైర్ వేసారు జగన్. మరోవైపు అసెంబ్లీ వద్దకు తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ధర్నా నిర్వహించారు. నివర్ తుఫాన్ కారణంగా ముంపుకు గురైన పంటలకు సంబంధించి ధర్నా చేసిన నేతలు, వరి కంకులను చూపిస్తూ ధర్నా నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments