ఆరడుగుల ఆజానుబాహుడు అచ్చెన్న, కన్పించకపోవడం ఏంటి? సీఎం జగన్ సెటైర్లు

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (15:13 IST)
రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ అసెంబ్లీ బీఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెదేపా నాయకుడు అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
 
అచ్చెన్నాయుడు బీఏసి సమావేశం ఆలస్యంపై ప్రశ్నించగా... గౌరవ అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నందుకే ఆలస్యంగా ప్రారంభించామన్నారు. అంతేకాదు... అచ్చెన్నాయుడు ది గ్రేట్ అంటూ చెప్పారు.
 
ఆ తర్వాత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... తమను టీవీల్లో చూపించడం లేదని చెప్పగా, ఆరడుగుల ఆజానాబాహుడు కనిపించకపోవడం ఏంటని సెటైర్ వేసారు జగన్. మరోవైపు అసెంబ్లీ వద్దకు తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ధర్నా నిర్వహించారు. నివర్ తుఫాన్ కారణంగా ముంపుకు గురైన పంటలకు సంబంధించి ధర్నా చేసిన నేతలు, వరి కంకులను చూపిస్తూ ధర్నా నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)

సిద్ధు గారూ, మీరు నిజ జీవితంలో ఉమనైజరా?: లేడీ జర్నలిస్ట్ ప్రశ్న, ఎక్కడికి పోతున్నారు? (video)

Rashmika : రష్మిక మందన్నా కు ప్రేమ పెండ్లి వర్కవుట్ కాదంటున్న వేణు స్వామి

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments