Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరడుగుల ఆజానుబాహుడు అచ్చెన్న, కన్పించకపోవడం ఏంటి? సీఎం జగన్ సెటైర్లు

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (15:13 IST)
రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ అసెంబ్లీ బీఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెదేపా నాయకుడు అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
 
అచ్చెన్నాయుడు బీఏసి సమావేశం ఆలస్యంపై ప్రశ్నించగా... గౌరవ అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నందుకే ఆలస్యంగా ప్రారంభించామన్నారు. అంతేకాదు... అచ్చెన్నాయుడు ది గ్రేట్ అంటూ చెప్పారు.
 
ఆ తర్వాత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... తమను టీవీల్లో చూపించడం లేదని చెప్పగా, ఆరడుగుల ఆజానాబాహుడు కనిపించకపోవడం ఏంటని సెటైర్ వేసారు జగన్. మరోవైపు అసెంబ్లీ వద్దకు తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ధర్నా నిర్వహించారు. నివర్ తుఫాన్ కారణంగా ముంపుకు గురైన పంటలకు సంబంధించి ధర్నా చేసిన నేతలు, వరి కంకులను చూపిస్తూ ధర్నా నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments