Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి మార్గంలో చిక్కిన మరో చిరుత.. ఆరుకు చేరిన చిరుతల సంఖ్య

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (09:20 IST)
అలిపిరి - తిరుమల నడక మార్గంలో మరో చిరుత పులి చిక్కింది. ఈ మార్గంలో తితిదే అటవీశాఖ అధికారులు పెట్టిన బోనులో ఈ చిరుత చిక్కింది. దీంతో ఇప్పటివరకు చిక్కిన చిరుత పులుల సంఖ్య ఆరుకు చేరింది. గతంలో మెట్ల మార్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిపై దాడి చేసి చంపేసిన ప్రాంతంలోనే ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కింది. 
 
దీంతో ఈ చిరుత పులే చిన్నారి లక్షితపై దాడి చేసి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ చిరుతను జూ పార్కుకు తరలించనున్నారు. కాగా, ఈ మార్గంలో మరికొన్ని చిరుతలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో మెట్ల మార్గంలో మరికొన్ని బోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, మెట్ల మార్గంలో శ్రీవారి భక్తుల రాకపోకలపై ఆంక్షలు కొనసాగనున్నాయ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments