Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా వద్దనేది... బీజేపీలోని సిల్లీ, గల్లీ నాయకులే..! పోరాటం ఆగదు.. శివాజీ

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (13:40 IST)
రాష్ట్రం.. రాష్ట్ర అభివృద్ధి గురించి భారతీయ జనతాపార్టీలో నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. ఆ పార్టీలో కొందరు సిల్లీ, గల్లీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదాపై భారతీయ జనతాపార్టీ అధిష్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అయితే ప్రత్యేక హోదా సాధించేంత వరకూ పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. శనివారం ఉదయం ఆయన ప్రత్యేక హోదాపై సీపీఐ ఏర్పాటు చేసిన బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
 
భారతీయ జనతాపార్టీ ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి? ప్రస్తుతం చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. మోడీ దేశానికి ఏదో చేస్తారనుకుంటే అంత సీన్ లేదనిపిస్తున్నాని చెప్పారు. ఒకప్పుడు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బంగాళాఖాతంలో కలిపేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. 
 
భారతీయ జనతాపార్టీలోని నాయకులు కేవలం తమ వ్యక్తిగత స్వార్థం కోసం నాయకులు సిల్లీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు తాము పోరాటం సాగిస్తామని చెప్పారు. ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments