Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు.. కలిసి జీవించాలనుకున్నారు.. కానీ?

అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. అయితే వరుసలు కలవకపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో విడిపోలేక ఆ అన్నాచెల్లెళ్లు పురుగుల మందు తాగారు. ఇందులో ఒకరు మృ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (12:07 IST)
అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. అయితే వరుసలు కలవకపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో విడిపోలేక ఆ అన్నాచెల్లెళ్లు పురుగుల మందు తాగారు. ఇందులో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మాడుగులపల్లి గ్రామానికి చెందిన చిందాల గిరి(20), చిందాల మౌనిక(20) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు.
 
అయితే వరుసకు వీరద్దరు అన్నా చెల్లెళ్లు కావడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లి అడ్డుపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమ జంట.. కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగుల మందు తాగేశారు. ఈ ఘటనలో గిరి ప్రాణాలు కోల్పోగా, మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments