Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమీషన్లు తీసుకుంటే తప్పేంటని అడిగారు..? పదవికి రాజీనామా చేశారు?

రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కమీషన్లు తీసుకోకపోతే.. పనులు జరగవని చాలామంది అనుకుంటూవుంటారు. కానీ సిరిసిల్ల ఛైర్ పర్సన్ పావని కూడా ఈ వార్తలను నిజమని తేల్చారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ తీసుకుంటున్నామ

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (13:06 IST)
రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కమీషన్లు తీసుకోకపోతే.. పనులు జరగవని చాలామంది అనుకుంటూవుంటారు. కానీ సిరిసిల్ల ఛైర్ పర్సన్ పావని కూడా ఈ వార్తలను నిజమని తేల్చారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ తీసుకుంటున్నామని బాంబు పేల్చారు.

తాము ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టామని, కాంట్రాక్టర్ల నుంచి 3 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నామని ఓ పట్టణ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్, తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళా నేత వ్యాఖ్యానించడం ప్రస్తుతం వివాదానికి దారితీసింది. 
 
ఈ విషయాన్ని మీడియా ముందు పావని చెప్పడం సంచలనానికి దారితీసింది. ఇంకా పర్సంటేజీలు తీసుకుంటే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ఇంకా మంత్రిగారి ప్రోత్సాహంతోనే తాము కమిషన్లు తీసుకుంటున్నామని.. నిత్యమూ ప్రజాసేవలో ఉండే తమకు కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తే తప్పేంటని అడిగారు.

ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ఆమె తన పదవికి రాజీనామా సమర్పించారు. కమీషన్ల వ్యవహారంలో ఆమె నోరు జారడంతో పార్టీ పెద్దల నుంచి ఏర్పడిన ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments