Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి సేవలో సింగపూర్ విదేశాంగ మంత్రి

Webdunia
శనివారం, 5 జులై 2014 (22:34 IST)
సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ కె షణ్ముగం శనివారంనాడు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఓ సామాన్య భక్తుడిలా అలిపిరి కాలినడకన సింగపూర్ విదేశాంగ మంత్రి శ్రీ వేంకటేశ్వరుని ఏడుకొండలపైకి వచ్చారు. 
 
అంతేకాదు సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే వీక్యుసి 1 క్యూలోనే వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుమల జేఈఒ శ్రీ కె.ఎస్.శ్రీనివాస రాజు విదేశీ భక్తులకు ఇచ్చే గౌరవమర్యాదలతో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
అంతకుముందు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అక్కడ తిరుపతి జేఈఒ శ్రీ పి భాస్కర్ మంత్రికి ప్రసాదాలు అందించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments