Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమావాస్య రోజున మద్యంతో అభిషేకం.. తాంత్రిక పూజలు చేశారా?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (10:32 IST)
విశాఖపట్నం సింహాచలం క్షేత్రపాలకుడిగా ఉన్న భైరవస్వామి ఆలయంలో ఇద్దరు ఆలయ పూజారులు స్వయంగా ఈ తాంత్రిక పూజల్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. గురువారం అమావాస్య రోజు కావడంతో అర్థరాత్రి ఆలయ ఈవో ఆదేశాల మేరకు ఈ క్రతువును నిర్వహించినట్లు సమాచారం. అడవివరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయంలో వుంది. 
 
ఈ స్వామికి కొందరు అర్చకులు అమావాస్య రోజున మద్యంతో అభిషేకం నిర్వహించడంతో ఇక్కడ క్షుద్రపూజలు చేసివుంటారని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు. అయితే అర్చకులు మాత్రం ఈవో ఆదేశాల మేరకు ఈ పూజలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments