Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగలపూడి అనితకు షోకాజ్ నోటీసులు.. టీడీపీ చిర్రుబుర్రు

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (19:05 IST)
ఏపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వంగలపూడి అనితకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. 
 
మహిళా దినోత్సవం సందర్భంగా లోకేష్ పాదయాత్రలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిత చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసు ఇచ్చారని ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ప్రెస్ మీట్‌లో 2024లో జగన్‌‌ను మళ్ళీ సీఎం చేయడానికి మహిళలందరూ సిద్ధం కావాలనే ఉద్దేశంతో అనిత మాట్లాడటంతో తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళ కార్యకర్తలు, మహిళ నాయకుల్లో ఒకింత షాక్‌కు గురైయ్యారని తెలిసింది. దీంతో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇక అనిత చేసిన సదరు వ్యాఖ్యలపై 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలనే నోటీసు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ నోటీసు వైకాపా కుట్ర అంటూ టీడీపీ ఫైర్ అయ్యింది. 
 
ఇదంతా వైకాపా కుట్ర అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడింది. వైసీపీ మీడియా సృష్టించిన ఫోర్జరీ లేఖ ఇదంటూ... ఏం జగన్ రెడ్డి! ఇదేనా నీ రాజకీయం? అంటూ టీడీపీ ఘాటుగా స్పందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments