Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో... బాబుకి కష్టాలు మొదలయ్యాయ్... ప్రజావేదిక వాళ్లక్కావాలట...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (16:00 IST)
ఇది మామూలే. జనం అనుకునేవే. ఇంతకీ అదేంటయా అంటే... పాలనాధికారం వున్న పార్టీ ప్రతిపక్ష పార్టీ కోరే కోర్కెలను అంత తేలిగ్గా తీర్చదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే... ఉండవల్లిలో తను నివాసం వుంటున్న గృహానికి పక్కనే ప్రజావేదిక స్థలం ఖాళీగా వున్నదనీ, ఆ స్థలాన్ని తను అధికారికంగా వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విన్నవించారు. దీనిపై జగన్ స్పందించలేదు. 
 
ఐతే ఇంతలో వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెనువెంటనే అదే ప్రజా వేదికను తమకే కేటాయించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే సీఎం జగన్ నిర్వహించే సమావేశాలకు ఇబ్బందిలేకుండా వుంటుందనీ, ట్రాఫిక్ సమస్యలు కూడా రావంటూ పేర్కొన్నారాయన. ఒకేసారి అటు తెదేపా, ఇటు వైసీపీ రెండూ కూడా ప్రజావేదికను తమకు కావాలంటే తమకే కావాలంటూ అభ్యర్థించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments