Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత మార్పిడుల్లో తప్పు లేదు : సామ్నా పత్రికలో శివసేన

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (14:05 IST)
మతమార్పిడులపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చతోపాటు రాద్ధాంతమే జరుగుతోంది. అయితే, శివసేన మాత్రం ఈ మత మార్పిడులను సమర్థిస్తోంది. ఆ పార్టీ తన 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో స్పందించింది. ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా, గతంలో చాలామంది హిందువులను ముస్లింలుగా మార్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. 
 
'నిన్నటివరకు, హిందువులను ముస్లింలుగా మార్చారు. అవి ఒత్తిడి ద్వారా లేదా ప్రలోభ పెట్టడం ద్వారా జరిగాయని ఎవరూ అనలేదు. కానీ ఇప్పుడు గంగా నది వ్యతిరేక దిశలో ప్రవహించడం ప్రారంభించగానే ఆ మత మార్పిళ్లు సరికాదని నకిలీ లౌకికవాదులు అంటున్నారు' అని సేన పేర్కొంది. 
 
మొఘల్ కాలంలో హిందువులను ముస్లింలుగా... పోర్చుగీసు, బ్రిటీష్ పరిపాలనలో క్రిస్టియన్లుగా బలవంతపు మార్పిళ్లు చేసిన దానిపై ఈ లౌకికవాదులు ఏం చెబుతారని అడిగింది. ఇది కేవలం బీజేపీ మద్దతుదారులు చేయిస్తున్న మార్పిళ్లుగా కనిపిస్తోందని, దాంతో కేంద్రంలో, మహారాష్ట్రలో ఉన్న ఆ పార్టీ ప్రభుత్వం ఇరకాటంలో పడిందని పేర్కొంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments