Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి రూ.8 కోట్ల కొత్త కరెన్సీ ఎలా వచ్చింది.. జే.శేఖర్‌ రెడ్డి మరో కొత్త కేసు

ఇసుక వ్యాపారి, నల్లకుబేరుడు జే.శేఖర్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల ఆయన నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.కోట్ల నల్లధనం బయటపడిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా రూ.8 కోట్

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (05:18 IST)
ఇసుక వ్యాపారి, నల్లకుబేరుడు జే.శేఖర్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల ఆయన నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.కోట్ల నల్లధనం బయటపడిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా రూ.8 కోట్ల కొత్త కరెన్సీని (రూ.2 వేల నోటు) స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఇంట్లో రూ.8 కోట్ల విలువైన కొత్త రెండు వేల రూపాయుల నోట్లను అక్రమగా దాచి ఉంచాడన్న నేరారోపణలపై ఈ కేసు నమోదు చేసి మరోమారు అరెస్టు చేసిది. ముంగళవారం ఉదయం పుళల్‌ సెంట్రల్‌ జైలుకెళ్లిన సీబీఐ అధికారులు కొత్త కేసులో ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటాంచారు. 
 
ఆ తర్వాత సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. శేఖర్‌ రెడ్డి ఆయ అనుచరులు ఇద్దరికి ఈ నెల 17 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. వేలూరు జిల్లాకు చెందిన ఈ కాంట్రాక్టర్‌ను గత డిసెంర్‌ 21వ తేదీన ఆయనతో పాటు ఆయన అనుచరులను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments