Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛలో సెక్రటేరియట్.. ఆంధ్రరత్న భవన్‌లో బస చేసిన వైఎస్ షర్మిల

సెల్వి
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (10:11 IST)
వైసీపీ ప్రభుత్వం ఏపీలో కాంగ్రెస్ నేతలను గృహనిర్భంధం చేసిన నేపథ్యంలో... అరెస్టును నివారించేందుకు షర్మిల ఆంధ్రరత్న భవన్‌లో బస చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఫిబ్రవరి 22న జరుగనుంది. 
 
ఏపీ పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. అంతేగాకుండా.. కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధాలను ప్రారంభించారు. కేవీపీ రామచంద్రరావు ఇంటికి వెళ్లాల్సిన షర్మిల.. హౌస్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు ప్లాన్ మార్చారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌కు వెళ్లిన ఆమె బుధవారం రాత్రి అక్కడే బస చేశారు. అయితే పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments