రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయ్... కలిసి పోటీ చేస్తాం : షరీఫ్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:08 IST)
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ రాష్ట్రాన్ని తలపిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ స్పీకర్ షరీఫ్ మహ్మద్ అహ్మద్ ఆరోపించారు. సువర్ణపాలన అందిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లులో జరిగిన టీడీపీ ఆత్మగౌరవ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయని ఆరోపించారు. దుశ్చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నారు. వైకాపా ప్రభుత్వం ఆరాచకంగా, అసమర్థంగా వ్యవహిస్తూ అటవిక పాలన సాగిస్తుందని ఆరోపిచారు. అదేసమయంలో వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయని షరీఫ్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments