Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయ్... కలిసి పోటీ చేస్తాం : షరీఫ్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:08 IST)
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ రాష్ట్రాన్ని తలపిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ స్పీకర్ షరీఫ్ మహ్మద్ అహ్మద్ ఆరోపించారు. సువర్ణపాలన అందిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లులో జరిగిన టీడీపీ ఆత్మగౌరవ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయని ఆరోపించారు. దుశ్చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నారు. వైకాపా ప్రభుత్వం ఆరాచకంగా, అసమర్థంగా వ్యవహిస్తూ అటవిక పాలన సాగిస్తుందని ఆరోపిచారు. అదేసమయంలో వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయని షరీఫ్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments