Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ : శ్రీవారి ఆలయంలో శాంతి హోమం

ఠాగూర్
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:15 IST)
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది. ఇది దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. కోట్లాడి మంది శ్రీవారి భక్తులు అవాక్కయ్యారు. ఇటు ఈ అంశంపై రాష్ట్ర రాజకీయాల్లోనూ పెను దుమారం చెలరేగింది. అయితే, శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో అర్చకులు శాంతి హోమం  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఈ శాంతి హోమాన్ని నిర్వహించనుంది. 
 
ఈ కార్యక్రమంలో తితిదే ఈవో జె.శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, వేద పండితులు, అర్చకులు పాల్గొంటారు. వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందని ఈవో శ్యామల రావు అన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. హోమం ముగిసిన తర్వాత అన్ని లడ్డూ తయారీ పోటుల్లో కూడా సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments