Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్లపై చేయి వేస్తే అలా చేయాలన్న రోజా (Video)

Webdunia
శనివారం, 30 నవంబరు 2019 (18:32 IST)
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మహిళా సంఘాలు కదం తొక్కాయి. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి. ప్రియాంకారెడ్డిని హత్య చేసిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాలు.
 
అయితే చిత్తూరు జిల్లా నగరిలో పర్యటిస్తున్న రోజా ప్రియాంకారెడ్డి హత్యపై తీవ్రంగా స్పందించారు. ఆడపిల్లలపై చేయి వేస్తే వారిని నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు. జనం ముందే ఇలాంటి శిక్షలు వేస్తే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా ఉంటుందన్నారు. 
 
కామాంధులకు దుబాయ్ లో వేసే శిక్షలను మనదేశంలో కూడా అమలు చేయాలన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు రోజా. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments