Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీ ఇస్తావా... ఇచ్చేంతవరకూ కోర్కె తీర్చుతావా? మహిళకు వేధింపులు, పీఎస్ ముందు...

నంద్యాల పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద నాగ‌మ‌ణి అనే మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇంత‌కీ నాగ‌మ‌ణి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కార‌ణం ఏంటంటే... దేవనగర్‌కు చెందిన కాల్ మనీ నిర్వహకుడి వేధింపులు

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (20:51 IST)
నంద్యాల పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద నాగ‌మ‌ణి అనే మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇంత‌కీ నాగ‌మ‌ణి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కార‌ణం ఏంటంటే... దేవనగర్‌కు చెందిన కాల్ మనీ నిర్వహకుడి వేధింపులు తాళలేక నాగమణి ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేసింద‌ట‌. అప్పు.. వడ్డీ కట్టక‌పోవ‌డంతో అప్పు ఇచ్చిన వ్యక్తి తన కోరిక తీర్చాలని అసభ్యకరమైన మెసేజ్‌లు ఫోన్లు చేసేవాడ‌ట‌.
 
తనకు జరిగిన అన్యాయాన్ని రెండు రోజుల క్రితమే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింద‌ట‌. అయినా.. స్పందించ‌క‌పోవ‌డంతో నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని కంప్లైంట్ రాస్తూ స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది నాగమ‌ణి. ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చార‌ు‌. ఆమె ప‌రిస్థితి మాత్రం విష‌మంగానే ఉన్న‌ట్టు స‌మాచారం.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం