Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి: తెలుగు రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు

Webdunia
సోమవారం, 13 నవంబరు 2023 (11:18 IST)
దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ పరిధిల్లో పది చోట్ల అగ్నిప్రమాదాలు జరిగి భారీగా ఆస్తి నష్టం జరిగింది.
 
మరోవైపు విశాఖ జిల్లా అగనంపూడిలోని బొర్రమాంబ గుడి దగ్గర ఉన్న స్క్రాప్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్‌ సిబ్బంది మంటలార్పారు. 
 
సంఘం ఆఫీస్ ప్రాంతంలోని సాయి సుగుణ అపార్ట్ మెంట్ అయిదో అంతస్తులో తాళం వేసి ఉన్న ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. దీంతో మిగతా ఫ్లాట్లలో ఉండేవారు పరుగులు తీశారు. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments