Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి: తెలుగు రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు

Webdunia
సోమవారం, 13 నవంబరు 2023 (11:18 IST)
దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ పరిధిల్లో పది చోట్ల అగ్నిప్రమాదాలు జరిగి భారీగా ఆస్తి నష్టం జరిగింది.
 
మరోవైపు విశాఖ జిల్లా అగనంపూడిలోని బొర్రమాంబ గుడి దగ్గర ఉన్న స్క్రాప్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్‌ సిబ్బంది మంటలార్పారు. 
 
సంఘం ఆఫీస్ ప్రాంతంలోని సాయి సుగుణ అపార్ట్ మెంట్ అయిదో అంతస్తులో తాళం వేసి ఉన్న ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. దీంతో మిగతా ఫ్లాట్లలో ఉండేవారు పరుగులు తీశారు. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments