Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్నానదిలో ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతు

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:12 IST)
పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన కడప జిల్లా సిద్ధవటం అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతిలోకి కోరగుంటకు చెందిన కొందరు యువకులు కడప జిల్లాకు విహార యాత్రకు వెళ్లారు. 
 
ఆ తర్వాత సిద్ధవటంలో పెన్నానదిలో ఈతకు వెళ్లారు. ఈ ఏడుగురు గల్లంతయ్యారు. ఈత కొడదామని నదిలో దిగి, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారని వివరించారు.
 
ఈ విషయాన్ని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు పిలిపించి నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
గల్లంతైన వారు తిరుపతిలోకి కోరగుంటకు చెందిన వారని గుర్తించారు. ఇప్పటివరకు ఆరుగురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
 
పెన్నానదిలో గల్లైంతనవారిని తిరుపతి సమీపంలోని కోరగుంట నుంచి సోమశేఖర్‌, యశ్‌, జగదీశ్‌, సతీష్‌, చెన్ను, రాజేష్‌, తరుణ్‌ అనే యవకులుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments