Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం: వేగంగా వెళ్తున్న లారీని ఢీకొట్టి స్కూలు పిల్లల ప్రాణాల మీదకి తెచ్చాడు

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (21:31 IST)
కొందరు ఆటోడ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల వాటిలో ప్రయాణిస్తున్నవారి ప్రాణాల మీదకు వస్తోంది. బుధవారం నాడు విశాఖ నగరంలో సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మెయిన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీని స్కూలు పిల్లలను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.
 
రైల్వే స్టేషను నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటో... వేగంగా వస్తున్న లారీని ఢీకొన్నది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో స్కూలు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments