Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం: వేగంగా వెళ్తున్న లారీని ఢీకొట్టి స్కూలు పిల్లల ప్రాణాల మీదకి తెచ్చాడు

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (21:31 IST)
కొందరు ఆటోడ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల వాటిలో ప్రయాణిస్తున్నవారి ప్రాణాల మీదకు వస్తోంది. బుధవారం నాడు విశాఖ నగరంలో సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మెయిన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీని స్కూలు పిల్లలను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.
 
రైల్వే స్టేషను నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటో... వేగంగా వస్తున్న లారీని ఢీకొన్నది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో స్కూలు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments