Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమిలి బీచ్‌లో అక్రమ నిర్మాణం.. విజయసాయి రెడ్డి కుమార్తెకు కష్టాలు

సెల్వి
శనివారం, 24 ఆగస్టు 2024 (20:51 IST)
విశాఖపట్నంలోని భీమిలి బీచ్‌లో అక్రమంగా నిర్మిస్తున్నారంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహా రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 
 
భీమిలి బీచ్‌లో నేహా రెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్‌పై చర్యలు తీసుకోవాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)ని హైకోర్టు ఆదేశించింది. 
 
ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తుంది. నిర్మాణంపై తీసుకున్న చర్యలకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని జివిఎంసి అధికారులను కోర్టు ఆదేశించింది. 
 
భీమిలి బీచ్‌లో అక్రమాస్తులు నిర్మిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments