Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచలం ఎన్‌కౌంటర్‌ : హైకోర్టు ఆధీనంలోకి సిట్!

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (12:31 IST)
చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తన పరిధిలోకి తీసుకుంది. ఈ మేరకు కోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అంతేకాకుండా, ఈ కాల్పుల ఘటనపై రెండు నెలల్లో (60 రోజులు)గా దర్యాప్తు పూర్తి చేయాలని సిట్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆధ్వర్యంలో శేషాచలం ఎన్‌కౌంటర్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరుగనుంది. కాగా సిట్‌లో ఉన్న సభ్యులపై అభ్యంతరాలుంటే ప్రమాణ పత్రం దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
దేశ వ్యాప్తంగా ఈ కాల్పుల ఘటన సంచలనమైన విషయం తెల్సిందే. దీంతో హైకోర్టుతో పాటు.. జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని విచారణ జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. సిట్‌ను హైకోర్టు తన పరిధిలోకి తీసుకోవడం గమనార్హం. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments