సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఏపీ తెదేపా అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే నియామకం

ఐవీఆర్
శుక్రవారం, 14 జూన్ 2024 (16:35 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే 95 వేల పైచిలుకు అత్యధిక మెజారిటీతో గాజువాక నుంచి విజయం సాధించిన తెదేపా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి ఆంధ్ర ప్రదేశ్ తెదేపా అధ్యక్ష పగ్గాలను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 
ఇప్పటివరకూ అధ్యక్షుడుగా వున్న అచ్చెన్నాయుడికి మంత్రిమండలిలో చోటు లభించడంతో ఆయన తెదేపా అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీనితో ఆ స్థానంలో పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments