Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: ఇంజనీరింగ్ 3వ సంవత్సరం వారికి సెమిస్టర్ పరీక్షలు

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (06:06 IST)
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సోషియల్ సైన్స్ విభాగంలో ఐదు  ఫేజ్లలో, ఒక్కో ఫేజ్లో 800 విధ్యార్థినిలకు  డిసెంబర్ 15  వరకు అన్ని భ్రాంచ్ లకు మరియు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం వారికి సెమిస్టర్ పరీక్షలు మరియు క్లాసులు జరుగుతాయని ఉప కులపతి, రెక్టార్ ఆచార్య కె. సంధ్యారాణి తెలిపారు.
 
 తెలిపారు. సైన్స్ విభాగం వారికి డిసెంబర్ 30 వరకు క్లాసులు మరియు పరీక్షలు జరుగుతాయని, ఇంజనీరింగ్ విభాగం వారికి జనవరి 11, 2021 వరకు అన్ని భ్రాంచ్లకు పరీక్షలు పూర్తి అవుతాయని తెలిపారు.

పరీక్షలన్నీ కోవిడ్-19 జాగ్రత్తలతో నిర్వహిస్తున్నట్లు రెక్టార్ తెలిపారు. సోషియల్ సైన్స్ వారికి డిసెంబర్ 16 నుండి సైన్స్ వారికి మరియు ఇంజనీరింగ్ వారికి జనవరి 2, 2021  నుండి  మరుసటి సెమిస్టర్ ఆన్లైన్ క్లాసులు మొదలవుతాయని ఈ అకడమిక్ విద్యా సంవత్సరం  ఏప్రిల్/ మే 2021 వరకు విద్యార్థులు విద్యా సంవత్సరం  సంవత్సరం నష్టపోకుండా ఆన్ లైన్ ద్వారా పూర్తిచేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments