శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: ఇంజనీరింగ్ 3వ సంవత్సరం వారికి సెమిస్టర్ పరీక్షలు

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (06:06 IST)
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సోషియల్ సైన్స్ విభాగంలో ఐదు  ఫేజ్లలో, ఒక్కో ఫేజ్లో 800 విధ్యార్థినిలకు  డిసెంబర్ 15  వరకు అన్ని భ్రాంచ్ లకు మరియు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం వారికి సెమిస్టర్ పరీక్షలు మరియు క్లాసులు జరుగుతాయని ఉప కులపతి, రెక్టార్ ఆచార్య కె. సంధ్యారాణి తెలిపారు.
 
 తెలిపారు. సైన్స్ విభాగం వారికి డిసెంబర్ 30 వరకు క్లాసులు మరియు పరీక్షలు జరుగుతాయని, ఇంజనీరింగ్ విభాగం వారికి జనవరి 11, 2021 వరకు అన్ని భ్రాంచ్లకు పరీక్షలు పూర్తి అవుతాయని తెలిపారు.

పరీక్షలన్నీ కోవిడ్-19 జాగ్రత్తలతో నిర్వహిస్తున్నట్లు రెక్టార్ తెలిపారు. సోషియల్ సైన్స్ వారికి డిసెంబర్ 16 నుండి సైన్స్ వారికి మరియు ఇంజనీరింగ్ వారికి జనవరి 2, 2021  నుండి  మరుసటి సెమిస్టర్ ఆన్లైన్ క్లాసులు మొదలవుతాయని ఈ అకడమిక్ విద్యా సంవత్సరం  ఏప్రిల్/ మే 2021 వరకు విద్యార్థులు విద్యా సంవత్సరం  సంవత్సరం నష్టపోకుండా ఆన్ లైన్ ద్వారా పూర్తిచేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments